NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వంగ‌వీటి రాధా ఆఫీస్ వ‌ద్ద రెక్కీ నిర్వ‌హించింది వారే : నాని

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వ‌ంగ‌వీటి రాధా ఆఫీస్ వ‌ద్ద రెక్కీ నిర్వ‌హించింది ఎవ‌రో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. దేవినేని నెహ్రూ కుటుంబం పై ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ నేతలు ఎన్టీఆర్, చంద్రబాబు ఎప్పుడూ హత్యారాజకీయాలు ప్రోత్సహించలేదని తెలిపారు. టీడీపీ ఆఫీస్‌పై, పట్టాభి ఇంటిపై ఎవరైతే దాడి చేశారో.. వారే రాధా ఆఫీసు దగ్గర రెక్కీ నిర్వహించారని కేశినేని నాని తెలిపారు.

                                   

About Author