‘సిరి నోబుల్’లో వైద్య సేవలు ప్రారంభం
1 min read
ఆకాశ్ హాస్పిటల్ అధినేత, డయాబెటిస్ వైద్యులు డా. శ్రీహరి
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు:కర్నూలు నగర శివారులోని సుంకేసుల రోడ్డులోని సిరినోబుల్ ఆస్పత్రిని శనివారం ఆకాశ్ హాస్పిటల్ అధినేత, ప్రముఖ డయాబెటిస్ వైద్యులు డా. శ్రీ హరి ప్రారంభించారు. సిరినోబుల్ ఆస్పత్రిని కీ.శే.డా.డి.వి. రమణ స్థాపించారని, ఆస్పత్రిలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ పేదలకు వైద్యసేవలు అందిస్తామన్నారు. ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామన్న డా. శ్రీ హరి… సిరినోబుల్ ఆస్పత్రిని ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు.

