శ్రీశైలం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సమర్పణ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ...
అర్చకులు
పల్లెవెలుగు వెబ్, మహానంది: వంశపారంపర్య అర్చకులుగా గుర్తించాలని కొందరు అర్చకులు మహానంది దేవస్థానం ఈఓ గంజి మల్లికార్జున ప్రసాద్ను కోరారు. కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో వంశపారంపర్య...
పల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్ర దేవాదాయశాఖ అర్చకులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈమేరకు ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని దేవాదాయ అర్చకులకు 25శాతం వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు...
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం దేవస్థానం శుక్రవారం సాయంకాలం శ్రీస్వామి అమ్మవార్లకు ఊయలసేవ నిర్వహించారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. ఆ తరువాత...
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: కరోన నియంత్రణలో భాగంగా శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పు చేసినట్లు ఆలయ ఈఓ రామారావు తెలిపారు. రెవెన్యూ అధికారుల సూచన మేరకు...

