NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నవరాత్రులు

1 min read

పల్లెవెలుగువెబ్​, విజయవాడ: దేవీశరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకిలాద్రి దుర్గమ్మను ఏపీ గవర్నర్​ భిశ్వభూషన్​ హరిచందన్​ దంపతులు గురువారం సందర్శించారు. ఈమేరకు వారు దుర్గామల్లేశ్వరస్వామివార్ల ఉభయదేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు....