NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహానాడు కు తరలి వెళ్లిన టీడీపీ శ్రేణులు

1 min read

నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం న్యూస్ నేడు : కడప లోజరుగు తున్న మహానాడు కు యమ్ యల్ ఎ. భూమా అఖిల ప్రియ పిలుపు మేరకు మండలం నుండి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలి వెళ్లారు. రామ చంద్ర పురం. గ్రామం నుండి కేసీ డిస్టుబ్యూటరి అధ్యక్షుడు బొబ్బురి వెంకట స్వామి, కొండాపురం నుండి  శివారెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, దొర్నిపాడు నుండి సిద్ది సత్యం, శ్రీనివాసులు, చాకరాజు వేముల నుండి లింగుట్ల వెంకట నాయుడు, మల్లేశ్వరచౌదరి,గంగ వరం కృష్ణ రెడ్డి,ఎండూరి గోపాల్ నాయుడు, డబ్ల్యూ కొత్తపల్లి. డబ్ల్యూ గోయిందిన్న నుండి కేసీ డిస్టబుటరీ అధ్యక్షుడు ఎరువ ప్రసాద్ రెడ్డి నరేద్దుల మహేశ్వర్ రెడ్డి, అంజి హరి. వాసు తదితర నాయకులు పై గ్రామాల టీడీపీ నాయకుల సారద్యం లో భూమా అఖిల ప్రియ పిలుపు మేరకు పెద్ద ఎత్తున కడప లో జరిగే మహానాడు తరలి వెళ్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా బొబ్బురి వెంకట స్వామి మాట్లాడుతూ ఈ మహానాడు తో తెలుగు జాతి గుండె చప్పుడు ప్రపంచ నీకి  తెలుస్తుంది అన్నారు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలు దిశ ల వ్యాపింప చేసి తెలుగు జాతి కీర్తి ని నిల బెట్టిన మహనీయు డు స్వర్గీయ నందమూరి తారక రామారావ్ అన్నారు. అబాటలో నె ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు నడుస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదం లో నడిపిస్తున్నారని అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *