NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

1 min read

అరికేర గ్రామంలో “సుపరిపాలనలో తొలిఆడుగు”కార్యక్రమం నిర్వహించిన TDP నాయకులు*

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

ఆలూరు న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు  చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా … ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  .బి.వీరభద్రగౌడ్  ఆదేశాలమేరకు.   ఆలూరు మండలం అరికేర గ్రామంలో 112వ బూత్ లో గ్రామ  నాయకులు సర్పంచ్ కుప్పగల్లు నాగరాజు, కుప్పగల్లు శేకన్న,కుప్పగల్లు మల్లేష్, ఎఫ్​ఏ  కుప్పగల్లు వెంకటేశ్ యూత్ ఆలం భాషా, గాదిలింగ,మైనార్టీ నాయకులు వార్డు మెంబర్ పీరాసాబ్, గుంతకల్ భాషా,వలి ఇతర టిడిపి  నాయకులు అందరూ “సుపరిపాలనలో తొలి ఆడుగు”కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

About Author