పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే…
1 min read
న్యూస్ నేడు ఆలూరు : ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో దొడ్డి_తయమ్మ_ అనారోగ్యంతో మరణించడం జరిగింది, ఈ విషయం తెలుసుకున్న ఆలూరు_నియోజకవర్గం ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_ ఆమే పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబని ఓదార్చి పరమార్మించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ, కన్వీనర్, ఎంపీపీ, కో కన్వీనర్, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.