గల్లంతైన మహిళ బాలికను ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన టెక్నాలజీతొ గుర్తింపు
1 min read
చింతలపూడి సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలొ చింతలపూడి ఎస్ఐ సతీష్ ట్రేస్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: చింతలపూడి (మం) ఎర్రగుంటపల్లి గ్రామo నుండి మూడు సంవత్సరాలుగా గల్లంతైన మహిళ బాలికను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎఫ్ ఆర్ఎస్ 360 సీసీటీవీ టెక్నాలజీ తొ గుర్తించిన చింతలపూడి పోలీసులు,చింతలపూడి సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలొ చింతలపూడి ఎస్ ఐ సతీష్ కుమార్, హెచ్ సి రాంబద్రరావు లు మిస్సింగ్ పర్సన్స్ ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతొ ట్రేస్ చేసారు. విధి నిర్వహణలొ తమ బాధ్యతను,సామర్థ్యాన్ని నిరూపించుకున్న చింతలపూడి సిఐ క్రాంతి కుమార్ మరియు ఎస్సై సతీష్ కుమార్ లను పట్టణవాసులు అభినందిస్తున్నారు.

