అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: శ్రీ కె. రామలింగంశెట్టి, బెంగుళూరు, కర్ణాటక వారు ఈ రోజు (26.06.2026) అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.