PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లాండ్ .. ఐదో టెస్టు ర‌ద్దు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇండియా, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కావాల్సిన ఐదో టెస్టు ర‌ద్దయింది. ఈ మేర‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రక‌ట‌న‌లో తెలిపింది. భార‌త జ‌ట్టు శిక్షణ బృందంలోని కొంద‌రికి క‌రోన సోక‌డంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కోవిడ్ నేప‌థ్యంలో భార‌త్ త‌న తుది జ‌ట్టును దింప‌లేక‌పోయింద‌ని ఈసీబీ చెప్పింది. ఈ సిరీస్ లో ఇప్పటివర‌కు 2-1 తేడాతో ఆధిక్యంలో కొన‌సాగుతున్న కొహ్లీ సేన‌.. తాజాగా ఈ మ్యాచ్ కోల్పోయిన‌ట్టైంది.

About Author