PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీఎమ్మెల్యే ఎంవి.రమణారెడ్డి మృతికి కడప మేయర్​ నివాళి

1 min read

పల్లెవెలుగువెబ్​, కడప: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో బుధవారం మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ రచయిత ఎం.వి.రమణారెడ్డి మృతి నేపథ్యంలో ఆయన పార్ధివదేహాన్ని కడప మేయర్​ సురేష్​బాబు పరామర్శించి పూలమాలతో నివాళి అర్పించారు. అలాగే కడప జిల్లాకు చెందిన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప కార్పొరేటర్లు రామలక్ష్మణరెడ్డి, మల్లికార్జున తదితరులు ఉన్నారు.

About Author