PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మలబార్ గోల్డ్ & డైమండ్స్ కర్పూలు వారి.. ‘ఆర్టిస్ట్రీ – బ్రాండెడ్ జ్యువలరీ షో’

1 min read

= అక్టోబర్ 15 నుండి 18 వరకు జ్యువలరీషో
= జ్యువలరి షోను ప్రారంభంచిన కర్నూలు మేయర్​

పల్లెవెలుగువెబ్​, కర్నూలు: మలబార్ గోల్డ్ & డైమండ్స్ కర్నూల్ షోరూంలో ప్రవేశపెడుతుంది “ఆర్టిస్ట్రీ” బ్రాండెడ్ జ్యువలరీ షో” ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన. ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం, వజ్రాభరణాలు మరియు జాతి రత్నాభరణాలను ప్రదర్శిస్తుంది. ఈ ఆభరణాలు అద్వితీయమైన కళానైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడినవి. నగిషీ చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకతకి నిదర్శనంగా నిలుస్తూ, ఈ షో యొక్క సందేశం EXPERIENCE WEARABLE ART ని బలపరుస్తాయి.
ఈ ఆర్టిస్ట్రీ షోని ముఖ్య అతిథి కర్నూలు మేయర్​ బి.వై.రామయ్య, వినియోగదారులు, శ్రేయోభిలాషులు మరియు మలబార్ గోల్డ్ & డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు.
ఆర్టిస్ట్రీ షోలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ & డైమండ్స్ వారి బ్రాండుల సమాహారం “మైన్” ధ్రువీకరించిన వజ్రాభరణాలు, వివాహం మరియు పార్టీ సంబరాల కోసం, “ఎరా” అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి, “ప్రెష్యా” జాతిరత్నాభరణాల సముదాయం, “ఎత్నిక్స్” హస్తకళా నైపుణ్యతతో తయారైన ఆభరణాలు, “జోల్” అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగువల మనసులు దోచుకుంటాయి, “డివైన్” భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం “స్టార్లెట్” పిల్లల ఆభరణాలు సమకూర్చారు. ఈ ప్రదర్శన మలబార్ గోల్డ్ & డైమండ్స్ కర్నూల్ అక్టోబర్ 15 నుండి 18 వరకు, 2021 నిర్వహించబడుతుంది. ఈ దసరా,దీపావళి పండుగల సందర్బంగా ఆఫర్లను ప్రకటించింది.
రూ. 50,000 మరియు అంతకంటే ఎక్కువ విలువైన రాళ్లు పొదిగిన లేదా వజ్రాభరణాల కొనుగోలుతో ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి.
ధన త్రయోదశి పర్వదినం సందర్భంగా బంగారాన్ని ముందుగానే బుక్ చేసుకొని వెండిని ఉచితంగా పొందండి. 22 కారెట్ల పాత బంగారం మార్పిడి పై 0 % తగ్గింపును పొందండి.
మలబార్ గోల్డ్ & డైమండ్స్ నిబద్ధతలో భాగంగా, తమ వినియోగదారులకు 10 న్యాయమైన వాగ్దానాలను అందిస్తుంది. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100 శాతం విలువ మరియు బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు, నూరు శాతం బి.ఐ.ఎస్ హాల్ మార్కుతో ధృవీకరించబడిన స్వచ్ఛమైన బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28-పాయింట్ల నాణ్యత పరీక్షలు నిర్వహించిన ఐజిఐ మరియు జిఐఎ ధృవీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారెంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన మూలాల నుండి బంగారం సేకరణ వంటి వాగ్దానాలను అందిస్తుంది.
మలబార్ గోల్డ్ & డైమండ్స్ అతి వేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యువలరీ బ్రాండ్, మలబార్ గ్రూప్ కి సంబందించిన మూలమైన సంస్థ, ఈ సంస్థ తమ వార్షిక ఆదాయంలో నుంచి గణనీయమైన వాటిని సామజిక సంస్థాగత బాధ్యత రూపంలో ఆరోగ్యం, ఉచిత విద్య, నిరుపేదలకు గృహ నిర్మాణం, మహిళా సాధికారిత, ఇంకా పర్యావరణ రక్షణ విభాగాలలో తమవంతు సాయం అందిస్తుంది. మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆభరణాల విక్రయ వ్యాపారంలో ఒక ప్రత్యేకత ఏర్పరచుకుంటూ ఇండియా, సింగపూర్, జీసీసీ, యూ.ఎస్.ఎ దేశాలలో 260 కి పైగా షోరూములతో విస్తరించుకొని ముందుకు సాగుతుంది. షో ప్రారంభ కార్యక్రమంలో మలబార్ స్టోర్స్​ హెడ్ ఫయిజ్, కర్నూలు బ్రాంచ్​ మార్కెటింగ్​ మేనేజర్​ నూర్ వుల్లా తదితరులు పాల్గొన్నారు.

About Author