PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చైర్మన్ పదవికి 2.5 కోట్లు ఇచ్చా..!

1 min read

తిరుమల వెంకటేష్​
కళ్యాణ దుర్గం: కల్యాణ దుర్గం మున్సిపల్ చైర్మన్ పదవి కోసం తాను ఎమ్మెల్యే కు 2.5 కోట్ల రూపాయలు ఇచ్చానని ఆరోపించారు వైసిపి సీనియర్ నేత తిరుమల వెంకటేశులు. తన దగ్గర డబ్బు తీసుకున్న తర్వాత ఇంకొకరికి చైర్మన్ పదవి ఇచ్చి…ఎమ్మెల్యే మోసం చేశారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల వెంకటేశులు భార్య వైసిపి నుంచి కౌన్సిలర్ గా గెలిచారు. స్థానిక వాల్మీకి సర్కిల్ లో తలారి వెంకటేశులు వర్గీయులు ఆందోళన చేశారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

About Author