PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీలో విలీన‌మైన యువ‌తెలంగాణ పార్టీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం అయ్యింది. బుధవారం ఉదయం యువ తెలంగాణ పార్టీని అధ్యక్షుడు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి,రాణి రుద్రమ రెడ్డి… బీజేపీలో విలీనం చేశారు. ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో యువ తెలంగాణ పార్టీ విలీనం జరిగింది. ఈ సందర్భంగా జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ సహా పలువురు నేతలు బీజేపీలో చేరారు.

                                    

About Author