PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడితే చర్యలు తప్పవు

1 min read

తహసీల్దార్ పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్

పల్లెవెలుగు: చెన్నూరు  మండలంలోని ప్రభుత్వ భూముల లో ఎవరైనా అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడితే అట్టి వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ తెలిపారు, బుధవారం ఆయన స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, మండలంలోని ప్రభుత్వ భూముల లో అనుమతులు లేకుండా జెసిబి, హిటాచి, procline లు మొదలగు వాహనాలతో అక్రమంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపడితే, వాహనాల పైన అట్టి వారి ఎడల వ్యక్తుల పై న చట్టపరమైన తగిన క్రిమినల్ చర్యలు తీసుకో బడు నని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ అమరేశ్వరి, తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది, జెసిబి, యజమానులు పాల్గొన్నారు.

About Author