PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అసెంబ్లీలో ర‌చ్చ‌.. చంద్ర‌బాబే పెగాసెస్ కొన్నారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ అసెంబ్లీలో పెగాసెస్ అంశాన్ని మంత్రి బుగ్గన లేవనెత్తారు. దేశవ్యాప్తంగా ఫోన్లను అనధికారికంగా ట్యాప్ చేస్తున్నారన్నారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై చర్చ జరగాలని, పెగాసెస్‌ సాఫ్ట్‌వేర్‌ను గత సీఎం చంద్రబాబు కొన్నారన్నారు. పెగాసెస్‌తో టీడీపీ ఫోన్లు ట్యాప్ చేసిందన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీకి.. ఈ విషయాన్ని రిఫర్ చేయాలని సభను కోరుతున్నానని బుగ్గన పేర్కొన్నారు.

                                 

About Author