PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెట్రోల్ ధ‌ర‌లు పెరిగాయ‌ని.. ఒక్కో ఉద్యోగికి రూ. 74 వేలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇంగ్లండ్‌కి చెందిన ఎమెరీస్‌ టింబర్‌ అండ్‌ బిల్డర్‌ మర్చంట్స్‌ కంపెనీ యజమాని అరుదైన నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ఆ దేశంలో ఎలక్ట్రిసిటీ, గ్యాస్‌, పెట్రోలు పెట్రోలు ధరలు పెరిగిపోవడంతో, ఆ ఖర్చులకు తట్టుకునేలా ప్రతీ ఉద్యోగికి జీతంతో పాటు అదనంగా సుమారు రూ. 74,251 అందించాడు ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ హిప్‌కిన్స్‌​. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్‌ ఖాతాలో ప్రకటించారు.

                              

About Author