PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్విట్ట‌ర్ కు ఓపెన్ ఆఫ‌ర్.. మొత్తం కంపెనీ కొంటా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ట్విట్టర్‌ను కొంటానంటూ ఎలన్‌ మస్క్‌ ప్రతిపాదించాడు. ట్విట్టర్‌ను కొనేందుకు ఎలన్‌మస్క్‌ ప్రతిపాదించిన సమయంలో షేర్‌ విలువ ఒక్కటి 39.31 డాలర్లుగా ఉంది. అయితే ఆ రోజు మార్కెట్‌ వాల్యూ కంటే 38 శాతం అధిక ధరతో ఒక్కో షేరుకు 54.20 డాలర్లు ఇస్తానంటూ ఎలన్‌ మస్క్‌ ఆఫర్‌ చేసినట్టు సమాచారం. ఇలా ఏకమొత్తంగా 41.39 బిలియన్‌ డాలర్లు వెచ్చించడానికి రెడీగా ఉన్నట్టు తెలిపారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు తాను చేసిన ఆఫర్‌ను ఒప్పుకోకుంటే షేర్‌ హోల్డర్‌గా ఉండే విషయాని పునరాలోచిస్తానంటూ ఎలన్‌మస్క్‌ తెలిపాడు. ట్విట్టర్‌లో మేజర్‌షేర్‌ హోల్డర్‌గా ఉన్నప్పటికీ.. బోర్డు మెంబర్‌గా ఉండేందుకు ఎలన్‌మస్క్‌ విముఖత చూపుతున్నాడు. ఇక ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. ఎలన్‌ మస్క్‌ ఓ ట్వీట్‌ చేయడం విశేషం.

                   

About Author