PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు.. రుణ‌దాత‌లు దూషించార‌ని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లాలో ఓ రైతు ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. బండిఆత్మకూర్ మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన జింక శ్రీనివాసులు అనే కౌలు రైతు అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పు చెల్లించనందుకు అప్పిచ్చిన‌వారు ఇంటి దగ్గరకు వచ్చి దుర్భాషలాడానికి మనస్థాపం చెందిన శ్రీనివాసులు ఈ అఘాయిత్యానికి యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

                         

About Author