PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన నాయీబ్రాహ్మణ సంఘం

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణంలో ఎప్పటి నుండో కొండపేట కొత్త బ్రిడ్జి దగ్గర బంకులు వేసుకొని కుల వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు నాయీబ్రాహ్మణులు శేఖర్ సురేష్ ఈ సందర్బంగా ఈ స్థలం వేరే పర్పస్ నిమత్తం ఇస్తున్నాం కావున మీరు బంకులు తీసివేయ్యాలి అని అధికారులు సురేష్ శేఖర్ లకు చెప్పడం తొ నిరుత్సాహ పడిన పట్టణ నాయీబ్రాహ్మణులు వెంటనే MLA గారిని ఆశ్రఇంచడం జరిగింది . గౌరవ ఎమ్మెల్యే గారు MPDO శివరామయ్య గారికి చెప్పి ఎలాగైనా వీరి కోసం స్థలం అడ్జస్ట్ చేసి ఇవ్వండి అని చెప్పడంతో శివరామయ్య సార్ గారు వీరి బంకులు అక్కడే ఉంచడంతో బనగానపల్లె పట్టణ నాయీబ్రాహ్మణుల్లో ఆనందం వెళ్లి విరిసింది. ఈ సందర్బంగా 6వార్డు మరియూ నరసింహారెడ్డి కాలానికి చెందిన నాయీబ్రాహ్మణులు మరియూ సంఘం సభ్యులు కొందరు వచ్చి ఎమ్మెల్యే గారిని శాలువా పూల మాలతో ఘనంగా సన్మాణించడం జరిగింది.నాడు కాటసానిరాభూపాల్ రెడ్డి సార్ గారు 2009నుండి నేటివరకు నాయీబ్రాహ్మణులకు అండగా ఉంటున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు.ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి శివయ్య అదనపు కార్యదర్శి మద్దిలేటి వార్డు మెంబెర్ సురేష్ కార్తిక్ రామచంద్రుడు నాగేష్ రమ తదితరులు పాల్గొన్నారు.

About Author