PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్యాపిలిలో తెలుగు తమ్ముళ్లు విజయోత్సవ సంబరాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించిన సందర్భంగా శనివారం ప్యాపిలి పట్టణ,మండలంలో తెలుగు తమ్ముళ్లు విజయోత్సవ సంబరాలు జరుపుతున్నారు.అలాగే జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి తెలుపుతూ పాటసులు కాలుస్తు,కేక్ కట్ చేసి ఒక్కరికొక్కరు కేకులు పంచుకొంటూ సంబరాలు చేసుకున్నారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చిన్న సుంకయ్య ,టీడీపీ నాయకులు ప్రసాద్ రెడ్డి, లక్ష్మీ కాంత రెడ్డి, గోల్ల రామ్మెహన్, కొంగనపల్లె మదు ,వెంగళాంపల్లే కొదండ రామయ్య ,మదు‌ ,ఖాజా పీర్,గండి కొట పెద్ద రామాంజనేయులు ,రామచంద్రుడు ,శ్రీనివాసులు ,తదితరులు పాల్గొన్నారు.

About Author