PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజారెడ్డి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్తుండగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల వద్ద కారు బోల్తా పడిన సంఘటనలో మృతి చెందడంపై బిజెపి జిల్లా అధ్యక్షులు పొలంకి రామస్వామి, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కోకన్వీనర్ కపిలేశ్వరయ్య లు దిగ్భ్రాంతి వ్యకం చేసారు. ఆమె మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు.

About Author