PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంపీపీ ఆధ్వర్యంలో ఐ క్యాంపు కు తరలి వెళ్లిన ప్రజలు

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం లోని వీరబల్లి మండలం నుంచిరాజంపేట ఆకెపాడు ఎస్టేట్ లో  జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నిర్వహిస్తున్న ఉచిత ఐ క్యాంపు కు మండల నుండి ఎంపీపీ ఆధ్వర్యంలో  సుమారు 70 మంది. ఉచిత కంటి పరీక్షల కోసం తరలి వెళ్లారు.  ఈ కార్యక్రమానికి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన విఆర్ సంస్థల అధినేత విఆర్ వెంకట్రామిరెడ్డి కి ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ మల్లేశ్వరి, వైసీపీ నాయకులు తారకేశ్వర్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కోపూరు రెడ్డయ్య నాయుడు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

About Author