PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమ పథకాలుతోనే పేదల అభ్యున్నతి

1 min read

వివక్ష లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సంక్షేమ పథకాలతోనే పేదలు అభ్యున్నతి చెందుతారని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పేర్కొన్నారు.గురువారం నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు  గ్రామంలో నిర్వహించిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్ పాల్గొన్నారు.గ్రామంలోని   ప్రతి ఇంటి గడపకు ఎమ్మెల్యే వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ, సమస్యలుపై ఆరా తీస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రజలనడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందడంలేదని  దృష్టికి తీసుకొచ్చినవారి ఎదుటే అధికారుల ద్వారా పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు. గ్రామాలలో నెలకొన్న సనస్యల పరిష్కారంపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికే గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు  అర్హతే ఆధారంగా జగన్ పాలనలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో  రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్  గంగిరెడ్డి రమాదేవి , రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్  హాజీ అబ్దుల్ శుకూర్ , నందికొట్కూరు మండల వైసీపీ నాయకులు  ఉండవల్లి ధర్మారెడ్డి బ్రాహ్మణకొట్కూరు యువ నాయకులు  ఉదయ కిరణ్ రెడ్డి ,మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్దూరు హరి సర్వోత్తమ్ రెడ్డి , రాఘవేంద్ర రెడ్డి , శ్రీనివాసులు రంగన్న, వైసీపీ జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు    తొగట.నాగార్జున ప్రసాద్పైపాలెం  ఇనాయతుల్లా, పగిడ్యాల మండల నాయకులు  చిట్టి రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, పాములపాడు మండల నాయకులు శ్రీముడియాల వెంకట రమణారెడ్డి, దామగట్ల రత్నం, సంజన్న ,వేల్పుల నాగన్న, కోళ్ల బావాపురం వెంకటేశ్వర్లు, కోనేటమ్మపల్లి బోరెల్లి. తిరుపాలునాగటూరు ఉప సర్పంచ్  సగినేల హుస్సేనయ్య , పారుమంచాల దేవ సహాయం, పోతులపాడు శివానందరెడ్డి, నాగుటూరు సుజిత్ కుమార్ రెడ్డి, బిజినవేముల మహేష్, మల్యాల శంకరయ్య, పుల్లయ్య, రంగన్న, పండు, పగిడ్యాల యువ నాయకులు ఉదయ్ కిరణ్ రెడ్డి, మండల తహశీల్దార్  రాజ శేఖర్ బాబు , మండల అభివృద్ధి అధికారి  శోభారాణి , ప్రభుత్వ శాఖల అధికారులువైసిపి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

 

About Author