PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ఆర్సిపి మండల స్థాయి కార్యకర్తల సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : బుధవారం ఆలూరు నియోజకవర్గం హోలాగుందా మండల కేంద్రంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశానికి. ముఖ్య అతిథులుగా  వైఎస్ఆర్సిపి జిల్లా గౌరవాఆధ్యక్షులుబి వై రామయ్య .JCS కన్వీనర్ తెర్నేకల్లు సురేందర్ రెడ్డి . ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి శ్రీ గౌరవ విరుపాక్షి అదేవిధంగా ఈరోజు కార్యకర్తలు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈనెల 11 వ తారీఖున అనంతపురంలో జరిగే సిద్ధం కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని మన నియోజకవర్గ సమన్వయకర్త విరుపాక్షి  పిలుపునివ్వడం జరిగింది జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట చతుష్టయం తో యుద్ధానికి మీరు సిద్ధమా అని తెలపడం జరిగింది అదేవిధంగా విరుపాక్షి  మాట్లాడుతూ మన ఆలూరు నియోజకవర్గం లో కార్యకర్తలు బాధలన్నీ నేను తెలుసుకున్నాను నేను విన్నాను నేనున్నాను మీ అందరికీ న్యాయం చేస్తాను రాబోయే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకుందాం ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం మనం ఇప్పుడు చేసే పోరాటం లో మీ అందరూ భాగస్వాములు అవ్వాలి మన పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని. సిద్ధం కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఎంపీపీలు జడ్పిటిసిలు జెసిఎస్ కన్వీనర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి మండల కన్వీనర్ ఎం, షఫీ ఉల్లా, జడ్పిటిసి శేషప్ప, ఎంపీపీ తనయుడు ఈసా, ఎంపీటీసీ మల్లికార్జున, ఎంపీటీసీ కేంచప్ప, సర్పంచ్ తనయుడు పంప, ఎస్ఎఫ్ఐ గిరి, రామకృష్ణ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author