PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయ నులిపురుగులు నివారణ కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: జాతీయ నులిపురుగులు నివారణ కార్యక్రమం ద్వారా డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్. నితీష్ ఆధ్యర్యంలో  ఏనుగుమర్రి లో,కస్తూరి భా గాంధీ ప్యాపిలి పాఠశాల లో పాల్గొని, 12 సచివాలయం లలో 1-19 సంవత్సరాల వరకు  9370 మంది పిల్లలకు గాను 8876 మంది పిల్లలకు 95.88% వేయడం జరిగింది.కార్యక్రమం లో ఆరోగ్య విద్యాభోదకుడు రాఘవేంద్ర గౌడు, గంగాదేవి, మనోహర్ రెడ్డి, ఎం ఎల్ ఎచ్ పి లు, ఏ ఎన్ ఎం లు, ఆశ కార్యకర్తలు ఉపాధ్యాయులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *