PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధిత కుటుంబానికి 5వేలు రూ. ఆర్ధిక సాయం..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కైరుపల గ్రామం లో వార్డ్ ఇంచార్జీ భీమప్ప  మరణించారు విషయం తెలుసుకున్న ఆలూరు_నియోజకవర్గం ఎమ్మెల్యే_బూసినే_విరుపాక్షి_  పార్థివ దేహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఆ కుటుంబాన్ని ఓదార్చి వారి కుటుంబనికి 5000 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం  జరిగింది. ఈ కార్యక్రమం లో జడ్పిటిసి దొరబాబు మండల కన్వీనర్ పెద్దయ్య_ చిగిలి ఎంపీటిసి రాధాకృష్ణ_  సర్పంచ్ బద్రి_ బనవనూరు సర్పంచ్ పెద్దరెడ్డి_ వైసీపీ నాయకులు కార్యకర్తలు బివిఆర్​  అభిమానులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *