విద్యుత్ సరఫరాలో అంతరాయం
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ప్యాపిలి ట్రాన్స్ కో ఏఈ వినయ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈసందర్భంగా శనివారం 132/33 కెవి రాచర్ల ట్రాన్స్కో సబ్ స్టేషన్ లో లైన్ మెయింటనెన్స్ కారణంగా రాచర్ల 33/11kv సబ్ స్టేషన్ మరియు, జలదుర్గం 33/11kv సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు ఉదయం 08.00 గంటల నుండి 11.00 గంటలవరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందని,అలాగే రైతులకు ఇచ్చే 3 ఫేస్ కరెంట్ తెల్లవారు జామున 05.00 నుండి 08.00 వరుకు (3గంటలు ) మరల 11.00 గంటల నుండి సాయంత్రం5.00 గంటల వరకు (6 గంటలు) కరెంట్ సరఫరా అవుతుంది. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించవలసిని ఆయన కోరారు.

