సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రశంసా పత్రం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఊటీలో హోటల్ జమ్ పార్క్ సమావేశ భవనం లో జరిగిన జాతీయ సదస్సులో లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు ఆ సంస్థ ప్రతినిధులు డాక్టర్ గోపి కన్నన్, సురేష్ బాబు తదితర ముఖ్య అతిథుల చేతుల మీదుగా గత 38 సంవత్సరాలుగా చేస్తున్న నిరంతర సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రశంశా పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో రాయపాటి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

