చిన్నారులు చిన్నతనం నుంచి క్రీడలు సాధన చేయాలి
1 min read
మాజీ మార్కెట్ చైర్ పర్సన్ ఎన్. శమంతకమణి
ఒలంపిక్ డే రన్ సందర్భంగాటైక్వాండో పోటీలు ప్రారంభం
కర్నూలు, న్యూస్ నేడు: మాజీ మార్కెట్ ర్డ్ చైర్ పర్సన్ ఎన్. శమంతకమణి టైక్వాండ పోటీలు జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షులు బి.రామాంజనేయులు పోటీలు ప్రారంభం చేశారు. స్థానిక నగరంలోని ఆదివారం ఉదయము మైదానంలో ఈరోజు ఒలంపిక్ డే సందర్భంగా టైక్వాండ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లోకి ముఖ్యఅతిథిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎన్ శమంతకమణి ఆమె మాట్లాడుతూ చిన్నతనం నుంచి క్రీడలు సాధన చేయాలని చదువుతోపాటు క్రీడలను రాణించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టైక్వాండో అసోసియేషన్ ఇన్ కర్నూలు జిల్లా కార్యదర్శి టి అజయ్ పీఈటి సంఘం అధ్యక్షులు చిన్న పోగు సుంకన్న అజిత్టైక్వాండో శిక్షలు టి వెంకటేశ్వర్లు టీ నాగరాజ్ శివమణి శ్రీ లలిత తదితరులు పాల్గొన్నారు తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు.

