NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ సర్పంచ్ చిట్టి బొమ్మ వెంకటేశ్వరరావు మృతి

1 min read

ఆ కుటుంబానికి తీరని లోటు

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

 భుజంపై పాడేత్తుకుని అంతిమయాత్రలో వీడ్కోలు

పార్టీ నాయకులతో అంత్యక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి మండలం జానం పేట మాజీ సర్పంచ్ చిట్టిబొమ్మ వెంకటేశ్వరావు బుధవారం మృతి చెందారు,జానం పేట గ్రామం ఒక మంచి టి డి పి నాయకుడిని కోల్పోయింది,సమాచారం తెలుసుకున్న దెందులూరు ఎమ్ ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్,విజయరాయి సొసైటీ అధ్యక్షుడు బొప్పన సుధాకర్ జానం పేట చేరుకుని తమ పార్టీ నాయకుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు, జానంపేట టి డి పి  మాజీ సర్పంచ్ పార్ధీవ దేహానికి ఎమ్ ఎల్ ఏ చింతమనేని పూల మాలలు వేసి నివాళులు అర్పించారు,వెంకటేశ్వరరావు పాడెను కుడా చింతమనేని తన భుజం పై ఎత్తుకుని మోసి అంతిమ యాత్రలో పాల్గొని వీడ్కోలు పలికారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *