సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం జయప్రదం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సంకల్ బాగు శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతముల దాదాపు 300 మంది భక్తులు పాల్గొని స్వామి వారి వ్రతములను జయప్రదం చేశారు. అనంతరం 400 మంది వరకు భోజనాలు చేశారు.


