పల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో ఇద్దరు వైసీపీ కార్పొరేటర్ల పై కేసు నమోదైంది. నగరంలోని చాటపర్రు రోడ్లో భూ కబ్జాపై దారం రాజేంద్రనాథ్ అనే వ్యక్తి...
వైసీపీ
పల్లెవెలుగువెబ్ : అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 1998 డీఎస్సీలో ఎంపికయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు.. సుమారు పాతికేళ్ల క్రితం ధర్మశ్రీ డీఎస్సీ రాసి అర్హత...
పల్లెవెలుగువెబ్ : వైసీపీ నవరత్నాలలో ఎన్ని రత్నాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రశ్నించారు. లక్షల కోట్ల అప్పులు...
పల్లెవెలుగువెబ్ : వైసీపీ హిందూపురం నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వాహనాన్ని లేపాక్షిలో తోపుడు బండి వ్యాపారి మల్లయ్య కుటుంబీకులు శుక్రవారం అడ్డుకున్నారు. ఇదే వాహనం...
పల్లెవెలుగువెబ్ : ఈ నెల 22న ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం నిర్వహించనున్నారు....


