NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 107వ జయంతి

1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఎం అమానుల్లా మరియు కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో భారతమాత ముద్దుబిడ్డ దివంగత నేత మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 107 జయంతి కార్యక్రమం హొళగుంద మండలం లో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానుల అధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింద . కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదావస్తుంది అది కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని కాంగ్రెస్ మండల కన్వీనర్ అమానుల్లా ధీమా వ్యక్తం చేశారు.బిజెపి ప్రభుత్వం ఓటు చోర్ గద్ది చోడ్ దేశం మొత్తం మీద ఇంటింటికి తిరిగి సంతకాల సేకరణ త్వరలో రాహుల్ గాంధీ  ఎన్నికల కమిషనర్ కి ఐదు కోటి సంతకాల సేకరణ ఎన్నికల కమిషనర్ కు ఇవ్వడం జరుగుతుందిభారతదేశంలో ఎన్నికలు న్యాయ పరంగా ఎన్ని కాలు జరగాలని ఇండియా కూటమి కి చెందిన ప్రజా ప్రతినిధులుఅందరూ కలిసి ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరగాలని కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

About Author