NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తి విత్తనాల హెచ్​టి  పరిక్షల తనిఖీలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  వ్యవసాయశాఖ అగ్రికల్చర్ కమిషనర్ ఆదేశాల మేరకు పత్తి విత్తనాల హెచ్​టి  పరిక్ష ల నిమిత్తము తనిఖీ బృందము కర్నూలు జిల్లా కు రావడం జరిగినది.  కల్లూరు మండలంలోని పెద్దపాడు గ్రామం నందు కర్నూలు సీడ్స్ ప్రైవేట్  లిమిటెడ్ నందు 20 పత్తి విత్తనాల హెచ్​టి  టెస్ట్ లు చేయగా 20 నెగటివ్ వచ్చాయి మరియు ధనలక్ష్మి  సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నందు 23 హెచ్​టి  పత్తి విత్తనాల పరీక్షలు చేయగా 23 నెగటివ్ ఫలితాలు రావడం జరిగినది.అలాగే విత్తనాల విక్రయం జరిగే సాయి రామ్ సీడ్స్ షాప్ నందు 8 హెచ్​టి  పత్తి విత్తనాల పరీక్షలు చేయగా 8 కూడా నెగెటివ్ రావడం జరిగినది .ఇందులో భాగంగా తనిఖీ బృందం కమిషనరేట్  గుంటూరు నుండి ఏడీఏ  డి. ప్రవీణ్ , కమిషనరేట్ ఏఓ జి .  మోహన్ కుమార్ , కర్నూలు ఏడీఏ (R)  ఎన్​. సాలు రెడ్డి ,,కల్లూరు  మండల వ్యవసాయ అధికారి డి. విష్ణు వర్ధన్ రెడ్డి  వారు పాల్గొనడం జరిగినది

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *