PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దీప బ్లడ్ బ్యాంక్ ద్వారా వృద్దుడికి రక్తదానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: దీప్ బ్లడ్ బాంక్ ద్వారా కడప జిల్లా రాయచోటి టౌన్ జగదాంబ సెంటర్ కి చెందిన సదాశివ రాజుకు బుధవారం రక్తదానం చేసినట్లు హెల్పింగ్ హాండ్స్ చైర్మన్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ తెలిపారు. పెద్దాయన కి (AB+) రక్తము అవసరము అని వైధ్యులు సూచించగా వెంటనే స్పందించిన డాక్టర్ మైనుద్దీన్ అబూ బకర్ అనే యువకుడు చే (AB+) రక్త దానము చేయించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ ఇండియా సభ్యులు నవాజ్ ,ఆశిష్ తదితరులు పాల్గొన్నారు.

About Author