PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ద్విచక్ర వాహనములకు వేలం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : స్పెషల్ ఎన్ఫోర్సెమెంట్ బ్యూరో స్టేషను, కర్నూలు నందు 21.09.2021 తేదీన అసిస్టెంట్ కమీషనరు, స్పెషల్ ఎన్ఫోర్సెమెంట్ బ్యూరో స్టేషను, కర్నూలు వారి యొక్క ఆదేశాల మేరకు (12) ద్విచక్ర వాహనములకు వేలం వేయబడును. వేలము నందు పాల్గొనదలచిన వారు 21.09.2021 న ఉదయము 10.00 గంటలకు 1000/- రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనవలెనని తెలియజేశారు . ఈ అమౌంట్ ను డిపాజిట్ తిరిగి వాపసు ఇవ్వబడుతుంది. కనుక ప్రజలందరు కోడ్-19 నిబంధనలు పాటించి వేలములో పాల్గొనవలెను. కోవిడ్-19 నిబంధనలు పాటించని వ్యక్తులను వేలములో అనుమతించరచని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

About Author