PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ నిరాశ్రయుల’ ఆశ్రమానికి కంప్యూటర్​ వితరణ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు నగరంలోని సీతారామనగర్​ కాలనీలోని నిరాశ్రయుల ఆశ్రమానికి గురువారం మాజీ ఎంపీ బుట్టా రేణుక బుట్టా ఫౌండేషన్​ తరుపున కంప్యూటర్​ వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరాశ్రయుల ఆశ్రమంలో ఒంటరి మహిళలకు రాయలసీమ శకుంతల చేస్తున్న సేవలను అభినందనీయమన్నారు. కంప్యూటర్ ద్వార నిరశ్రేయుల వివరాలు పక్కగా నిర్వహించి నిరాశ్రేయులు వారి కుటుంబాలకు చేరే విధంగా కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు , బుట్ట ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author