PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రప‌తి పాల‌న విధించాల‌ని కోర‌నున్న టీడీపీ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. ఏపీ నుంచి ఢిల్లీ చేర‌నున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేత‌లు రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ ను క‌ల‌వ‌నున్నారు. ఏపీలో నెల‌కొన్న ప‌రిస్థితుల్ని రాష్ట్రప‌తికి వివ‌రించ‌నున్నారు. ఈ మేర‌కు చంద్రబాబు బృందం రాష్ట్రప‌తి అపాయింట్ మెంట్ కోర‌గా.. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు స‌మ‌య‌మిచ్చిన‌ట్టు రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. మాద‌క‌ద్రవ్యాల‌కు, గంజాయికి ఏపీ అడ్డాగా మారింద‌ని, శాంతిభ‌ద్రత‌ల నిర్వహ‌ణ‌లో ఏపీ ప్రభుత్వం విఫ‌ల‌మైంద‌ని రాష్ట్రప‌తికి టీడీపీ ఫిర్యాదు చేయ‌నుంది. ఏపీలో రాష్ర్టప‌తి పాల‌న విధించాల‌ని టీడీపీ కోరునుంది.

About Author