PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స‌మ్మె బాట‌ ప‌ట్టిన జూనియ‌ర్ డాక్టర్లు

1 min read

పల్లెవెలుగు వెబ్​ :ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూనియ‌ర్ డాక్టర్లు స‌మ్మె బాట పట్టారు. ఏపీ జూడాలు మొన్న గుంటూరులో డాక్టర్ పై పేషెంట్ బంధువులు దాడిని నిరసిస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి ఓపీ సేవలు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. 24 గంటల్లో దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రేపటి నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది.

About Author