PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మిగనూరు ‘పద్మశాలి’ క్యాలెండర్​ ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పద్మశాలి బహు తమ సంఘమ, పద్మశాలి యువజన సంఘం శ్రీ భక్త మార్కండేయ స్వామి గుడిలో కుల బాంధవులు, పెద్దల సమక్షంలో వైఎస్సార్సీపీ సీనియర్​ నాయకులు కడిమెట్ల జగన్​మోహన్​ రెడ్డి చేతుల మీదుగా శనివారం పద్మశాలియుల నూతన క్యాలెండర్​ను ఆవిష్కరించారు.   అంతకు ముందు క్యాలెండర్లను స్వామివారి  దగ్గర ఉంచి పూజ చేయించి, అనంతరం ఆవిష్కరించారు.  కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ పద్మశాలి బహు తమ సంఘం అధ్యక్షులు విశ్వనాథ్ రమేష్, ప్రధాన కార్యదర్శి పోలే వీరప్రసాద్, సెక్రెటరీ మన. సత్యనారాయణ, కోశాధికారి దోమ భీమేష్, గౌరవ అధ్యక్షులు సిద్ధా గురుదాస్, శాసనం శివ దాస్, విశ్వనాథన్ రఘు,

గౌరవ సలహాదారులు మకం. నారాయణ, రాయలసీమ  పద్మశాలి సెక్రెటరీ.ఎం ఆర్ శ్రీనివాసులు వైస్ ప్రెసిడెంట్ k. శ్రీనివాసులు, కొంగతి. బెనాకయ్య , క్యామ. నరసింహులు, కాంచనం. వీరేష్, గుడిపాటి రవి, చిందుల నాగేష్, యువజన సంఘం కోశాధికారి ఆడిమ ఉరుకుందు, m. శ్రీ రాములు, యుగంధర్, k. రఘు, రామదాసు, బోడా. రామంజి తదితరులు కుల బాంధవులు పాల్గొన్నారు.

About Author