PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్వరలో 12 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఫిబ్రవరి నెలాఖరు నుంచి 12 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు కోవిడ్ పై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఎన్.కే. అరోరా తెలిపారు. 2 నుంచి 17ఏళ్ల వయసువారికి భారత్ బయోటెక్‌‌ తయారుచేసిన కోవ్యాగ్జిన్‌ను అత్యవసర వినియోగం కోసం కేంద్రం ఇప్పటికే అనుమతులిచ్చింది. మరోవైపు 15 నుంచి 18 సంవత్సరాల వయసువారిలో జనవరి 3 నుంచి మూడున్నర కోట్ల మంది వ్యాక్సిన్లు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

                

About Author