PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దాతల సహకారం… 36 వాయిద్య పరికరాలు విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్​:  నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి పురస్కరించుకొని అవోపా స్వర్ణోత్సవ సేవ కార్యక్రమంలో భాగంగా  ఆదివారం  స్వామి వివేకానంద పాఠశాల  ఉపయోగార్థం ఘోష్ (36 వాయిద్య పరికరములు)  దాత ల సహకరముతో మరియు వందే మాతరం గేయము ఫ్లెక్సీ రూపము లో అందజేశారు. ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు గోనూరు యుగంధర్ శెట్టి,  చీఫ్ కన్వీనర్ మల్లిపెద్దు నాగేశ్వరరావు ,  స్కూల్ కరస్పాండెంట్ జోగయ్య  శర్మ , హెడ్ మాస్టర్  నీలవేణి , అవోపా సభ్యులు బిజినేపల్లి జవహార్ బాబు,  మెడ విజయ్, నాగేళ్లహరికిషన్, ఇల్లూరు సూర్యనారాయణ, రామచంద్రయ్య, గుబ్బా రమణ, బాలస్వామి, మద్దాల జగదీష్,శశిధర్, మరియు పాలూరి రాఘవేంద్ర, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author