PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనంత రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు మోదీ పరిహారం !

1 min read

పల్లెవెలుగువెబ్ : అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. నిన్న అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోకా వెంకటప్ప కుమారై వివాహం జరిగింది. అనంతరం బళ్లారి నుంచి బంధువులతో కలిసి ఇన్నోవా వాహనంలో వస్తున్న సమయంలో కారును కంటైనర్ ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 9 మంది మృతి చెందారు.

     

About Author