PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ కోణంలో అత్యంత చెత్త బడ్జెట్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ కోణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత చెత్త బడ్జెట్ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశ పరిచిందని అన్నారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకూ అవసరమేనని తెలిపారు. సెస్‌లు, సర్‌ఛార్జ్‌ల పేరుతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గించారని తెలిపారు. పెట్రోల్‌ విషయంలో ట్యాక్స్‌ వాటా 40 శాతం తగ్గిందని చెప్పారు. రాజ్యసభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    

About Author