PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థుల‌కు టీసీఎస్ గుడ్ న్యూస్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇంజినీరింగ్ ప‌ట్ట‌భ‌ద్రుల‌కు టీసీఎస్ శుభ‌వార్త చెప్పింది. తన ‘ఆఫ్-క్యాంపస్ డిజిటల్ హైరింగ్ ప్రోగ్రాం’ కోసం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల(ఫిబ్రవరి) 25 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ . అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు తమ అర్హతలను బట్టి వేతనం పొందుతారు. అండర్ గ్రాడ్యుయేట్స్ సంవత్సరానికి రూ.7 లక్షలు పొందుతారు. అయితే వారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఏడాదికి రూ.7.3 లక్షల వేతనం పొందుతారు.

                             

About Author