PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

1 min read

పల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమై అనంతరం నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. పవర్ సెక్టార్ స్టాక్ లాభాల్లో ముగియగా.. బ్యాంకింగ్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 104 పాయింట్ల నష్టంతో 57892 వద్ద ట్రేడింగ్ ముగించగా.. నిఫ్టీ 17 పాయింట్ల స్వల్ప నష్టంతో 17304 వద్ద ట్రేడింగ్ ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 422 పాయింట్ల నష్టంతో 37531 వద్ద ముగించింది.

          

About Author