PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీసి పై చ‌ర్య‌లు తీసుకోండి !

1 min read

పల్లెవెలుగువెబ్ : గవర్నర్‌ బిశ్వభూషణ్‌కి సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తున్న వీసీ ప్రసాద్‌రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏయూలో రీ-రీవాల్యుయేషన్ పద్ధతి తీసుకొచ్చి అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయని లేఖలో పేర్కొన్నారు. రాజకీయపార్టీకి అనుకూలంగా వీసీ ప్రచారం చేయడం విచారకరమన్నారు. యూనివ‌ర్శిటీ వాతావ‌ర‌ణాన్ని క‌లుషితం చేస్తున్న వీసీపై త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

                                         

About Author