PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో కొత్త‌పార్టీ ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలోని వివిధ సంఘాలతో విజ‌య‌వాడ‌లో వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ సమావేశం అయ్యారు. ఈ సమావేశం దాదాపు రెండు గంటలపాటు సాగింది. త్వరలో కొత్త పార్టీ ప్రకటించే ఆలోచనలో బ్రదర్‌ అనిల్ ఉన్నాడని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జగన్, వైసీపీ వ్యతిరేక వర్గాలతో బ్రదర్‌ అనిల్ మంతనాలు జరిపారు. ఇటీవ‌ల బ్ర‌దర్ అనిల్ రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయ్యారు. ఇప్పుడు వివిధ సంఘాల‌తో భేటీ అవ్వ‌డం రాజ‌కీయ ప్రాధాన్యం సంత‌రించుకుంది.

                                                   

About Author