PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌ద్యం ఆదాయం అప్పుడు 11 వేల కోట్లు.. ఇప్పుడు 24 వేల కోట్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధిస్తామని జగన్‌ చెప్పలేదా? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 2014-15లో మద్యం విక్రయాల ఆదాయం రూ.11,569 కోట్లు వచ్చాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2021-22లో మద్యం విక్రయాల ఆదాయం రూ.24,714 కోట్లు అని తెలిపారు. ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు మేలు చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. నాటుసారా మరణాలపై చర్చించాలని కోరితే సస్పెండ్‌ చేస్తారా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

                           

About Author